శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానము పథకము నకు రూ.100,000/- లువిరాళంగా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, June 21, 2022

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానము పథకము నకు రూ.100,000/- లువిరాళంగా

  శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానము పథకము నకు రూ.100,000/- లువిరాళంగా 


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానము పథకము నకు విరాళంగా ముంబై వాస్తవ్యులు MEP Infrastructure Developers Ltd ఛైర్మన్ అయిన శ్రీ జయంత్ దత్తం మహిస్కర్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి రూ.100,000/- లు శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు. వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయం అధికారి A. C. మల్లిఖార్జున్, అన్నదానం సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad