నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించిన: శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, June 19, 2022

నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించిన: శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు

నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించిన: శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు




 స్వర్ణముఖిన్యూస్ ,రేణిగుంట :

రేణిగుంట  మండలం, వెదలచెరువు హరిజనవాడ, కుమ్మర్ పల్లి హరిజనవాడ నందు జరిగిన శ్రీశ్రీశ్రీ పాండురంగ స్వామి వారి అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న రేణిగుంట మండల ఇంఛార్జి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు . అనంతరం వెదల చెరువు హరిజనవాడ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించారు.

చిన 

ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad