ముక్కంటి దర్శించుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వేలు మని - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, May 28, 2022

ముక్కంటి దర్శించుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వేలు మని

 ముక్కంటి దర్శించుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వేలు మని


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి V.M వేలు మని వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయం నందు  ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధి వద్ద దుశ్శాలువతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ప్రోటోకాల్ సూపర్డెంట్ సతీష్ మల్లిక్ , , సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad