తుపాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, May 11, 2022

తుపాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

 అమరావతి





తుపాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే


విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు


విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ రైళ్లు రద్దు


నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైళ్లు రద్దు


భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు


విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు రద్దు చేసిన రైల్వే శాఖ


కొన్ని రైళ్లు రీ-షెడ్యూల్ చేసిన రైల్వేశాఖ

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad