దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం బియ్యపు ఆకర్ష్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, May 23, 2022

దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం బియ్యపు ఆకర్ష్ రెడ్డి

 దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం    బియ్యపు ఆకర్ష్ రెడ్డి



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

తొట్టంబేడు మండలం, లింగంనాయుడు పల్లి  హరిజనవాడ నందు నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్త కొప్పల పాపయ్య  అనారోగ్యంతో  మృతి చెందారు.వారి మృతదేహానికి పూలమల వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి  ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి  

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad