కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి ..! - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, May 24, 2022

demo-image

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి ..!

poornam%20copy

 కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి ..!

 

WhatsApp%20Image%202022-05-23%20at%209.11.19%20PM

కర్ణాటకలోని హుబ్లి శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం కొల్హాపూర్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా 26 మందికి గాయలయ్యాయి.


సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుబ్లిలోని కిమ్స్‌కి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్​ ఇద్దరూ  అక్కడికక్కడే మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages