టు వీలర్ బైక్బైక్ మీద వస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Sunday, May 15, 2022

demo-image

టు వీలర్ బైక్బైక్ మీద వస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి

poornam%20copy

 ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న  ఆర్టీసీ బస్సు  ఇద్దరు యువకులు మృతి..!


WhatsApp%20Image%202022-05-15%20at%206.53.59%20PM

WhatsApp%20Image%202022-05-15%20at%206.53.58%20PM%20(1)

WhatsApp%20Image%202022-05-15%20at%206.53.56%20PM

WhatsApp%20Image%202022-05-15%20at%206.53.58%20PM


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

శ్రీకాళహస్తి మండలం ఈoడ్రాపల్లి గ్రామం వద్ద  జాతీయ రహదారిపై వెంకటగిరి  నుండి తిరుపతి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో  వెంకటగిరికి చెందిన చందు,చిరు అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్వంత పని నిమిత్తం పల్లంపేటకు  వచ్చి తిరిగి వెంకటగిరికి వెళుతూ ఉండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages