అన్నదానానికి 75000 రూపాయలువిరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, May 28, 2022

అన్నదానానికి 75000 రూపాయలువిరాళం

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి 75000  రూపాయలువిరాళం అవును అందించిన హనుమకొండ వాస్తవ్యులు.


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి 75వేలరూపాయిలు విరాళం అందించిన హనుమకొండ వాస్తవ్యులు( వరంగల్,)  .  కందిమళ్ళ రమేష్, జయ లక్ష్మి దంపతులునిత్యాన్న దాన పథకానికి 75 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకాశం పంతులు గారికి విరాళంగా అందించారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad