భారత్ లో కొత్తగా 18815 కరోనా కేసులు 38 మరణాలు నమోదు.. - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, July 8, 2022

demo-image

భారత్ లో కొత్తగా 18815 కరోనా కేసులు 38 మరణాలు నమోదు..

poornam%20copy

 ఢీల్లీ: భారత్ లో కొత్తగా 18815 కరోనా కేసులు 38 మరణాలు నమోదు..

WhatsApp%20Image%202022-07-08%20at%209.48.02%20AM


ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 18815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,85,554 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,22,335 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.09 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 38 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,343 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15899 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,29,37,876 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,98,51,77,962 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 17,62,441 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages