లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు. - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, July 8, 2022

demo-image

లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.

poornam%20copy

 లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.

WhatsApp%20Image%202022-07-08%20at%209.22.58%20AM


12 మందికి గాయాలు తప్పిన పెను ప్రమాదం.


పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పూతలపట్టు ఫ్లైఓవర్ వద్ద ఘటన .


పీలేరు నుండి బెంగళూరు వైపు వెళుతున్న లారీని వర్షంలో గమనించని కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ లారీ ని ఢీకొనడంతో ప్రమాదం .


పూతలపట్టు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పూతలపట్టు ఎస్సై రామ్మోహన్.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages