లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 8, 2022

లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.

 లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.



12 మందికి గాయాలు తప్పిన పెను ప్రమాదం.


పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పూతలపట్టు ఫ్లైఓవర్ వద్ద ఘటన .


పీలేరు నుండి బెంగళూరు వైపు వెళుతున్న లారీని వర్షంలో గమనించని కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ లారీ ని ఢీకొనడంతో ప్రమాదం .


పూతలపట్టు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పూతలపట్టు ఎస్సై రామ్మోహన్.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad