అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, July 20, 2022

అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు.

 అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు.




 చిత్తూరు జిల్లా:

కుప్పం నియోజకవర్గం పరిధిలోని ఎస్ఈబి పోలీస్ శాఖ దాడుల్లో  వివిధ కేసుల్లో పట్టుబడ్డ  అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు.

జిల్లా  ఇంఫార్సుమెంట్  సుపెరిడెంట్  అయేషా బేగం మరియు పలమనేరు Dsp  గంగయ్య  ఆధ్వర్యంలో  నియోజకవర్గం పరిదేలోని  కుప్పం అర్బన్ రూరల్  స్టేషన్ లు రామకుప్పం ,గుడుపల్లి, రాళ్లబుడుగురు  మరియు కుప్పం S E B  స్టేషన్ పరిధి లో520 కేసులు  పట్టుబడ్డ మద్యం సుమారు 30 .78 ముప్పై లక్షల డెభై ఎనిమిది వేల రూపాయలు   55 700 బాటిల్లె మద్యాన్ని , సారాయి  803 లీటర్ల మద్యం ధ్వంసం చేసిన పోలీసులు..

అక్రమ మద్యం రవాణా చేస్తూ   పట్టుబడితే పిడి కేసులు నమోదు చేస్తాం - అయేషా బేగం, మరియు Dsp గంగయ్య

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad