బ్రతుకులో మేము తోడు ఉంటాము, చనిపోయిన వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నాము. - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Sunday, September 4, 2022

demo-image

బ్రతుకులో మేము తోడు ఉంటాము, చనిపోయిన వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నాము.

poornam%20copy

 బ్రతుకులో మేము తోడు ఉంటాము, చనిపోయిన వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నాము.

WhatsApp%20Image%202022-09-04%20at%207.55.37%20PM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పేదవారికి ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే సమస్యలను పరిష్కరిస్తు వారికి అండగా నిలుస్తున్నాము. అలాగే నియోజకవర్గంలోని పేదవారు ఎవరైనా చనిపోతే  వారి కష్టాన్ని మా కష్టంగా భావించి వారి బాధల్లో పాలు పంచుకొని సహాయంగా ₹10,000/- వారి కుటుంబానికి అందజేస్తున్నాం.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి

ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం,చెల్లూరు హరిజనవాడలో చనిపోయిన పేదవారు బొంద రామయ్య కుటుంబానికి ₹10,000 దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేసి అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి తనయుడు ఆకర్ష రెడ్డి బియ్యపు గారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages