జెట్టిపాలెం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Sunday, September 11, 2022

demo-image

జెట్టిపాలెం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు

poornam%20copy

 జెట్టిపాలెం  వినాయక  నిమజ్జన  కార్యక్రమంలో   పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు

WhatsApp%20Image%202022-09-11%20at%209.55.26%20AM

WhatsApp%20Image%202022-09-11%20at%209.55.27%20AM

 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ముత్యాలమ్మ గుడి వీధిలోని జెట్టిపాలెం నందు  వినాయక స్వామి వారి నిమజ్జన ఉత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  పాల్గొన్న  శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు . వారికి మాజీ కౌన్సిలర్ కంటా ఉదయ్ కుమార్ ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. తదుపరి వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  భాస్కర్ రెడ్డి, రాణి ప్రసన్న, అనురాధ, కౌసల్య, దొరమ్మ, లక్ష్మీ వాణి, మరియు స్థానికులు అత్యధికంగా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages