జెట్టిపాలెం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, September 11, 2022

జెట్టిపాలెం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు

 జెట్టిపాలెం  వినాయక  నిమజ్జన  కార్యక్రమంలో   పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు



 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ముత్యాలమ్మ గుడి వీధిలోని జెట్టిపాలెం నందు  వినాయక స్వామి వారి నిమజ్జన ఉత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  పాల్గొన్న  శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు . వారికి మాజీ కౌన్సిలర్ కంటా ఉదయ్ కుమార్ ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. తదుపరి వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  భాస్కర్ రెడ్డి, రాణి ప్రసన్న, అనురాధ, కౌసల్య, దొరమ్మ, లక్ష్మీ వాణి, మరియు స్థానికులు అత్యధికంగా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad