నిత్యాన్నదాన పథకమునకు రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయలు) విరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, September 4, 2022

నిత్యాన్నదాన పథకమునకు రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయలు) విరాళం

నిత్యాన్నదాన పథకమునకు రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయలు)  విరాళం

 

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు విరాళంగా సూళ్లూరుపేట, డేగలపాళెం డొంక వాస్తవ్యులైన ఇ. శ్రీజ -దినేష్ రెడ్డి గార్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయలు) దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారి ద్వారా దేవస్థానమునకు అందజేశారు. వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad