నిత్యాన్నదానము పథకమునకు రూ.51,116/- విరాళంగా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 2, 2022

నిత్యాన్నదానము పథకమునకు రూ.51,116/- విరాళంగా

 నిత్యాన్నదానము పథకమునకు రూ.51,116/-  విరాళంగా 


 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం నిత్యాన్నదానము పథకమునకు విరాళంగా  తిరుపతి జిల్లా B.N కండ్రిగ వాస్తవ్యులుగల్లా రాజశేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు  రూ.51,116/- ( యాభై వేల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు) శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు  ఆధ్వర్యంలో దేవస్థానమునకు వితరణగా అందజేశారు. వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad