పేదల సేవే తన పరమార్థమని కలవగుంట భరత్ రెడ్డి అన్నారు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, May 3, 2022

demo-image

పేదల సేవే తన పరమార్థమని కలవగుంట భరత్ రెడ్డి అన్నారు

poornam%20copy

 పేదల సేవే తన పరమార్థమని వైసీపీ నాయకుడు కలవగుంట భరత్ రెడ్డి అన్నారు.



WhatsApp%20Image%202022-05-03%20at%204.59.28%20PM%20(1)

WhatsApp%20Image%202022-05-03%20at%204.59.28%20PM



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి


 శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి సూచనల మేరకు రంజాన్ పండుగను పురస్కరించుకుని మంగళవారం తొట్టంబేడు మండలం బీడీకాలనీలో 35 కుటుంబాల ముస్లింలకు చికెన్, గుడ్లు, గోధుమపిండి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ... రంజాన్ వేళ పేద ముస్లిం కుటుంమబాలకు తనవంతు సాయం చేయాలనే ఆశయంతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు సేవ చేయడంలో తనకు ఎంతో సంతృప్తి ఉంటుదన్నారు. ఈ కార్యక్రమంలోవెంకీ  ,కార్తీక్  ,దన శేఖర్  ,భాషా  ,పజల్   తదితరులు పాల్గొన్నారు 





 

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages