శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి ఎంకె.స్టాలిన్‌ కి ఆహ్వానం : టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, April 12, 2022

శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి ఎంకె.స్టాలిన్‌ కి ఆహ్వానం : టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

 శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన టిటిడి ఛైర్మ‌న్‌



స్వర్ణముఖి న్యూస్, తిరుపతి  :

         చెన్నైలోని ఐల్యాండ్ మైదానంలో ఏప్రిల్ 16వ తేదీన జ‌రుగ‌నున్న శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి విచ్చేయాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి  ఎంకె.స్టాలిన్‌ను మంగ‌ళ‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి వెళ్లి ఆహ్వాన‌ప‌త్రిక అందించారు. అనంత‌రం ఐల్యాండ్ మైదానంలో జ‌రుగుతున్న‌ క‌ల్యాణం ఏర్పాట్ల‌ను ఛైర్మ‌న్ ప‌రిశీలించారు.    



No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad