ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళ ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, April 21, 2022

demo-image

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళ ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

poornam%20copy

 "ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ"

WhatsApp%20Image%202022-04-21%20at%203.45.41%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.47.06%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.47.42%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.45.25%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.46.14%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.46.26%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.46.39%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.46.49%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.47.18%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.47.30%20PM

WhatsApp%20Image%202022-04-21%20at%203.47.53%20PM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళ  ఉంది చిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.


శ్రీకాళహస్తి పట్టణం,టూరిస్ట్ బస్ స్టాండ్ లో ఉన్న శివసదన్ నందు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,కరోణ సమయంలో డాక్టర్లు చేసిన సేవలను కొనియాడారు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని డాక్టర్లు అందజేస్తున్న వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు,బోర్డ్ సభ్యులు,పట్టణ వైఎస్సార్ సీపీ నాయకులు,జిల్లా వైద్యాధికారి డాక్టర్ డి.ఆర్. యు. శ్రీహరి  మరియు కమిషనరు బి. బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages