అన్నదానానికి 90 వేల రూపాయలువిరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, April 22, 2022

అన్నదానానికి 90 వేల రూపాయలువిరాళం

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి 90 వేల  రూపాయలువిరాళం అందించిన చెన్నై వాస్తవ్యులు.

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర ఆలయం లోని నిత్య అన్నదాన పథకానికి 90 వేల రూపాయలవిరాళం అందించిన చెన్నై వాస్తవ్యులు శృతి లయ నిత్య అన్నదాన పథకానికి 90 వేలరూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం  పాలక  మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కి అందజేశారు.  వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి KV. సాగర్ బాబు  ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు . ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు . ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ,సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad