శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అన్నదానానికి 50000రూపాయలువిరాళం. మరియు వజ్ర కిరీటం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, April 6, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అన్నదానానికి 50000రూపాయలువిరాళం. మరియు వజ్ర కిరీటం

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి  50000రూపాయలువిరాళం. మరియు వజ్ర కిరీటంఅందించిన హైదరాబాద్ వాస్తవ్యులు.



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర ఆలయం లోని నిత్య అన్నదాన పథకానికి 50000 రూపాయలువిరాళం మరియు 1.50 లక్షల విలువచేసే వజ్రకిరీటంఅందించిన K. కార్తీక్ రెడ్డి. ఈ విరాళాన్ని యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బియ్యపుమధుసూదన్ రెడ్డి , మరియు మంత్రివర్యులు కన్నబాబు సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు కు అందజేశారు.వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఆదేశాల మేరకు ఆలయఅధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు . ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, మంత్రివర్యులు కన్నబాబు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ లోకేష్ యాదవ్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, దేవస్థానం పాలకమండలి చైర్మన్ మంజూరు శ్రీనివాసులు పాలకమండలి సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad