ముక్కంటిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, April 17, 2022

ముక్కంటిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

 ముక్కంటిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు పాలకమండలి ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు పాలక మండలి సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad