నిత్యాన్నదాన పథకము యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు విరాళం : దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Wednesday, May 24, 2023

demo-image

నిత్యాన్నదాన పథకము యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు విరాళం : దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు

poornam%20copy

నిత్యాన్నదాన పథకము యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు విరాళం :

WhatsApp%20Image%202023-05-24%20at%204.06.57%20PM

   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము హైదరాబాద్ వాస్తవ్యులు మండవ రాంబాబు మరియు కల్పన  కుటుంబ సభ్యులతో కలిసి (యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు ) 51,116/-  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది చైర్మన్ పిఎ పసుపులేటి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages