పనస కొన శివ లింగాన్ని పెకలించి శివ లింగం క్రింద నిధులు స్వాహా - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, May 23, 2023

demo-image

పనస కొన శివ లింగాన్ని పెకలించి శివ లింగం క్రింద నిధులు స్వాహా

poornam%20copy

 పనస కొన శివ లింగాన్ని పెకలించి  శివ లింగం క్రింద  నిధులు  స్వాహా 

WhatsApp%20Image%202023-05-22%20at%2012.16.28%20PM

WhatsApp%20Image%202023-05-22%20at%2012.16.30%20PM%20(1)

WhatsApp%20Image%202023-05-22%20at%2012.16.30%20PM

WhatsApp%20Image%202023-05-22%20at%2012.16.31%20PM

WhatsApp%20Image%202023-05-22%20at%2012.16.33%20PM
పేకలించడానికి ముందు పూజలందు కుంటున్న పనస కొన శివ లింగం


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

పనస కొన శివ లింగాన్ని పెకలించి ( త్రోవి ) ముందు మండపంలో పెట్టేశారు. శివ లింగం క్రింద భాగాన్ని పూర్తిగా లోడేసారు. శివ లింగం క్రింద నిధులు వుంటాయని  ఎవరూ ఇలా చేసి ఉంటారని భక్తులు చెబుతున్నారు. ఇది చాలా పురాతమైన ఆలయం, గత పది సవత్సరాల క్రితం ఎవరూ శివ లింగాన్నికి ఎదురుగా వున్న నంది పెకలించి తీసుకెళ్లారు. ఇప్పుడ శివ లింగాన్ని కూడా పెకలించి వేశారు. ఈ ఆలయానికి పర్యవేక్షణ కరువైంది. ఇలా కొన్నల్లో వెలసివున్న శివాలయాలు అంతరించి పోతున్నాయని భక్తులు ఆవేద చెందుతున్నారు 

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages