రాజీమార్గమే రాజ మార్గం అని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Sunday, May 14, 2023

demo-image

రాజీమార్గమే రాజ మార్గం అని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి

poornam%20copy

 రాజీమార్గమే రాజ మార్గం అని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి

WhatsApp%20Image%202023-05-13%20at%203.45.26%20PM%20(1)

WhatsApp%20Image%202023-05-13%20at%203.45.26%20PM%20(2)

WhatsApp%20Image%202023-05-13%20at%203.45.26%20PM

   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  ఆదేశాల మేరకు  ఈ రోజు జరుగు జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని కోరిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్  న్యాయమూర్తి బేబీ రాణి


శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు,  శ్రీకాళహస్తి కోర్ట్ పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులు, అన్ని శాఖల బ్యాంకు అధికారులు, బిఎస్ఎన్ఎల్ సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు, కోర్ట్ సిబంది పాల్గొన్నారు.


మొదట కోర్టు ఆవరణలో మెడికల్ క్యాంప్ జరిగింది.


సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి మాట్లాడుతూ.... జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు. 

రాజమార్గంలో  కక్షిదారులతో  ప్రత్యక్ష పద్దతిలో కేసుల పరిష్కర పద్ధతే బాగుంటుందని వ్యక్తం చేశారు. ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని  తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages