ప్రస్తుత కాలానికి పౌష్టికాహారం పిల్లలకు చాలా అవసరం అని తెలిపిన డాక్టర్ ప్రమీలమ్మ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, August 11, 2022

demo-image

ప్రస్తుత కాలానికి పౌష్టికాహారం పిల్లలకు చాలా అవసరం అని తెలిపిన డాక్టర్ ప్రమీలమ్మ

poornam%20copy

 ప్రస్తుత కాలానికి పౌష్టికాహారం పిల్లలకు చాలా అవసరం అని తెలిపిన డాక్టర్ ప్రమీలమ్మ

WhatsApp%20Image%202022-08-11%20at%203.56.57%20PM

WhatsApp%20Image%202022-08-11%20at%203.56.58%20PM

WhatsApp%20Image%202022-08-11%20at%203.56.59%20PM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని కొండమిట్ట మునిసిపల్ ప్రాథమిక పాఠశాల యందు స్టేప్స్ సంస్థ పథక సంచాలకులు డాక్టర్ ప్రమీలమ్మ గారిచే విద్యార్థులకు  ఈ కాలంలో సంభవించే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ గురించి అవగాహన కల్పించడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. కాచి చల్లారిన నీటిని  ఎక్కువ తీసుకోవడం, దోమతెర లు వాడటం, పరిసరాల లో నీరు నిలువ లేకుండ చూడటం లాంటివి  చేయటం ద్వారా ఈ జబ్బులను అరికట్టగలమని తెలిపారు. తదనంతరం పిల్లలకు మంచి ఎదుగుదలకు బలవర్థకమైన ప్రోటీన్, విటమిన్, ఐరన్ పౌడర్ లను 50మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్ వేణు, టీచర్ ప్రసుాన, సెక్రటరీ నితిన్, సంస్థ సిబ్బంది రమేష్, గాయత్రి, భాస్కర్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages