శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, August 8, 2022

demo-image

శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం

poornam%20copy

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని లోభావి వద్ద ఉన్న గంగాసధనలో ఘనంగా నిర్వహించారు.

WhatsApp%20Image%202022-08-07%20at%208.03.04%20PM

WhatsApp%20Image%202022-08-07%20at%208.03.17%20PM

WhatsApp%20Image%202022-08-07%20at%208.03.49%20PM

WhatsApp%20Image%202022-08-07%20at%208.04.38%20PM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా  జూలుగంటి సుబ్బారావు(శ్రీకాళహస్తి, వైశ్య) ,చింతామణి పాండు(శ్రీకాళహస్తి,బలిజ),పి.మదన్మోహన్ రెడ్డి-TMV కండ్రిగ(వన్నెరెడ్డి),కె.శోభ (W/O గోపి గౌడ్,నారాయణపురం,గౌడ), పి.నీల(W/O పాలమంగళం రవి,గాండ్ల),MP.శ్రీదేవి-W/O MPVసుబ్బరాయుడు(శ్రీకాళహస్తి,పద్మశాలి),కె.మీనాక్షి-W/Oవెంకీ, తొట్టంబేడు(SC-మాదిగ),బి.పవన్ కుమార్-S/O చెంచుముని (శ్రీకాళహస్తి,బలిజ)  నియమించబడ్డారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు మాట్లాడుతూ మమ్మల్ని దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు,SCV దిలీప్,గుమ్మడి బాలకృష్ణయ్య,లోకేష్ యాదవ్, గురు దశరథన్,వాసు నాయుడు, ప్రభాకర్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,పి.జి.చంద్రయ్య శెట్టి,రాము గుప్త,నందా,శ్రీవారి సురేష్,కంచి గురవయ్య,ముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages