శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, August 8, 2022

శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని లోభావి వద్ద ఉన్న గంగాసధనలో ఘనంగా నిర్వహించారు.





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా  జూలుగంటి సుబ్బారావు(శ్రీకాళహస్తి, వైశ్య) ,చింతామణి పాండు(శ్రీకాళహస్తి,బలిజ),పి.మదన్మోహన్ రెడ్డి-TMV కండ్రిగ(వన్నెరెడ్డి),కె.శోభ (W/O గోపి గౌడ్,నారాయణపురం,గౌడ), పి.నీల(W/O పాలమంగళం రవి,గాండ్ల),MP.శ్రీదేవి-W/O MPVసుబ్బరాయుడు(శ్రీకాళహస్తి,పద్మశాలి),కె.మీనాక్షి-W/Oవెంకీ, తొట్టంబేడు(SC-మాదిగ),బి.పవన్ కుమార్-S/O చెంచుముని (శ్రీకాళహస్తి,బలిజ)  నియమించబడ్డారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు మాట్లాడుతూ మమ్మల్ని దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు,SCV దిలీప్,గుమ్మడి బాలకృష్ణయ్య,లోకేష్ యాదవ్, గురు దశరథన్,వాసు నాయుడు, ప్రభాకర్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,పి.జి.చంద్రయ్య శెట్టి,రాము గుప్త,నందా,శ్రీవారి సురేష్,కంచి గురవయ్య,ముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad