ఎటు చూసినా త్రివర్ణ పతాకం. గ్రామ, పట్టణాల్లో సంబరాలు జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు. - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, August 12, 2022

demo-image

ఎటు చూసినా త్రివర్ణ పతాకం. గ్రామ, పట్టణాల్లో సంబరాలు జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు.

poornam%20copy
ఎటు చూసినా త్రివర్ణ పతాకం. గ్రామ, పట్టణాల్లో సంబరాలు జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు.
తిరుపతి పోలీసు వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల వేడుకలు.

298580778_439960678175170_406660153822040793_n

298678112_439960688175169_6199525257022421697_n

298737595_439960668175171_3834389635535487434_n

298943353_439960808175157_7450159496836320040_n

298958298_439960658175172_7772951754978283608_n

299019652_439960818175156_8363838558407647866_n

299283729_439960654841839_4837393766234159417_n

299314058_439960741508497_1376288352283275140_n


జిల్లా ఎస్పీ శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మరియు విద్యార్థిని విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని హెరిటేజ్ ర్యాలీలను నిర్వహించారు.
భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హెరిటేజ్ వాక్ ర్యాలీలను జిల్లా వ్యాప్తంగా మరియు తిరుపతి నగరమంతా కన్నుల పండుగా నిర్వహించారు.
వేలమంది విద్యార్థులు జాతీయ జెండా చేతబూని భారత్ మాత కి జై అని ఆనంద కేరింతల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది.
పోలీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, అటల పోటీలలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ పోలీస్ అదికారులు, సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages