శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, August 8, 2022

demo-image

శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

poornam%20copy

 శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

298048524_3255476168106710_6587211505091344094_n

298107179_3255476131440047_3104551546685953304_n

298215367_3255476254773368_6919692481570930662_n

298453094_3255476048106722_5209046468427367167_n


శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని వసంతమండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సంపంగి ప్రకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వ‌హించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు..

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages