ముక్కంటిని దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ సచ్ దేవ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, August 19, 2022

demo-image

ముక్కంటిని దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ సచ్ దేవ

poornam%20copy

 ముక్కంటిని దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ సచ్ దేవ

WhatsApp%20Image%202022-08-19%20at%208.00.04%20AM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ సచ్ దేవ వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పిఆర్ఓ కిషోర్ రెడ్డి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages