పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖులతో శ్రీకాళహస్తి పట్టణం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, March 13, 2022

పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖులతో శ్రీకాళహస్తి పట్టణం


 ఈరోజు తిరుపతి పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖులతో శ్రీకాళహస్తి పట్టణంలోని S.S కళ్యాణ మండపం నందు జిల్లా అధ్యక్షులు శ్రీ సన్నా రెడ్డి దయాకర్ రెడ్డి  అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.....

  ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీ సునీల్ దియోధర్ , ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి  , రాష్ట్ర ప్రధాన కార్యదర్శిశ్రీ సూర్యనారాయణ రాజు , రాష్ట్ర కార్యదర్శి మరియు తిరుపతి పార్లమెంటు జిల్లా ఇంచార్జ్ కునిగిరి నీలకంఠం , రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీ కోలా ఆనందకుమార  రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి , రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ సామంచి శ్రీనివాసులు , రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ  తదితర ప్రముఖులు పాల్గొనడం జరిగింది.....

*జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న శక్తి కేంద్రం ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని, పార్టీ బలోపేత దిశలో తీసుకోవాల్సిన చర్యలను, ప్రతి బూత్ ఓటర్ లిస్ట్ ద్వారా ఓటర్ల పర్యవేక్షణ,*
*రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పై పార్టీ చేయు పోరాటాల గురించి ,పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అను విషయాల మీద పెద్దలు దిశానిర్దేశం చేయడం జరిగింది*

 ఈ కార్యక్రమమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, జిల్లా బీజేపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు...

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad