గాంధీ జయంతి పురస్కరించుకొని అమ్మ ఆశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, October 3, 2022

గాంధీ జయంతి పురస్కరించుకొని అమ్మ ఆశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు

 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మరియు గాంధీ జయంతి పురస్కరించుకొని అమ్మ ఆశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం లోని శివనాదపాలెం గ్రామంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మరియు గాంధీ జయంతిని పురస్కరించుకొని అమ్మ అనాధ వృద్ధాశ్రమంలో భూలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా పట్టణ వన్టౌన్ సిఐ అంజి యాదవ్, పిల్లారి ఫౌండేషన్ అమరావతి, న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, విశ్రాంతి ఉద్యోగస్తురాలు  జయంతి సునీత సింగ్.....తదితరులు పాల్గొన్నారు.

అతిధులు మాట్లాడుతూ..... అమ్మ అంటే సృష్టికి మూలం అని , అమ్మ లేనిదే సృష్టి లేదని అటువంటి అమ్మల మధ్య ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతమని అమ్మలను కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ తెలిపిన సూక్తులు గురించి వివరించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad