శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన గోశాలకు గో దానం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, February 16, 2023

demo-image

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన గోశాలకు గో దానం

poornam%20copy

 శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన గోశాలకు  నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జడ్లకోడూరు గ్రామానికి చెందిన గో దానం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ కు  అందజేశారు  


WhatsApp%20Image%202023-02-15%20at%202.30.44%20PM


        స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

     శ్రీకాళహస్తీశ్వర దేవస్థానముకు అనుబంధమైన గోశాలకు  నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జడ్లకోడూరు గ్రామానికి చెందిన  చెవుల గుంట కృష్ణయ్య వెంకటమ్మ దంపతులు గోవును దానంగా అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర  దేవస్థానం పాలక మండలి చైర్మన్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో గోవును శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు అందజేశారు. ఆలయానికి గోమాతను దానంగా అందించిన దాతలను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అభినందించి, స్వామి అమ్మవార్ల కృప తో ఆ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేవస్థానం చైర్మన్ దాతలను శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, పాలక మండల సభ్యులు, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు గోశాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages