నిత్యాఅన్నదానానికి నంద్యాల వాస్తవ్యులు 50 టన్ను కూరగాయలను వితరణ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, February 14, 2023

నిత్యాఅన్నదానానికి నంద్యాల వాస్తవ్యులు 50 టన్ను కూరగాయలను వితరణ

 శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా నిత్యాఅన్నదానానికి నంద్యాల వాస్తవ్యులు 50  టన్ను కూరగాయలను వితరణగా ఇచ్చారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్

   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా నిత్యాఅన్నదానానికి నంద్యాల ప్రసాద్ వాస్తవ్యులు 50  టన్ను కూరగాయలను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో సాగర్ బాబు సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ నంద్యాల వాస్తవ్యులు ప్రసాద్ గారు గత 15 సంవత్సరాలుగా  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా నిత్యాఅన్నదానానికి 15 టన్నుల కూరగాయలను దేవస్థానకి ఇచ్చారు  వారికి వారి కుటుంబ సభ్యులకి తల్లి శ్రీజ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి చల్లని దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనంతరం  ప్రత్యేక దర్శనం  ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద  , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు  మరియు ఆలయ కార్యనిర్వణాధికారి వారు శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు ఆలయ అధికారులు పట్టణ ప్రముఖులు భాస్కర్ ముదిరాజ్, లాయర్ లక్ష్మీపతి, మునికృష్ణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad