ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వాటర్ ప్యూరిఫైయర్ని అందించిన దాత - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, November 28, 2022

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వాటర్ ప్యూరిఫైయర్ని అందించిన దాత

 కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వాటర్ ప్యూరిఫైయర్ని అందించిన దాత 


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు అనేకమంది రోగులు వస్తూపోతుంటారు. వీరికి మంచినీటి సౌకర్య సమస్య ఉండడం వల్ల అదే మండలానికి చెందిన మామిడిగుంట  గ్రామానికి చెందిన మామిడి వినోద్ ఈ ఆరోగ్య కేంద్రంనకు సుమారు 15000 విలువ కలిగిన వాటర్ ప్యూరిఫైయర్  అందించి వారి యొక్క తగునీటి సమస్య  పరిష్కరించారు. ప్రముఖ న్యాయవాది  భక్తవత్సల నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి వినోద్, ఢిల్లీ బాబు, అరుణజ్ హాస్పిటల్స్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. హాస్పటల్ సిబ్బంది దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad