ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వాటర్ ప్యూరిఫైయర్ని అందించిన దాత - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, November 28, 2022

demo-image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వాటర్ ప్యూరిఫైయర్ని అందించిన దాత

poornam%20copy

 కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వాటర్ ప్యూరిఫైయర్ని అందించిన దాత 

WhatsApp%20Image%202022-11-28%20at%205.54.00%20PM

   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు అనేకమంది రోగులు వస్తూపోతుంటారు. వీరికి మంచినీటి సౌకర్య సమస్య ఉండడం వల్ల అదే మండలానికి చెందిన మామిడిగుంట  గ్రామానికి చెందిన మామిడి వినోద్ ఈ ఆరోగ్య కేంద్రంనకు సుమారు 15000 విలువ కలిగిన వాటర్ ప్యూరిఫైయర్  అందించి వారి యొక్క తగునీటి సమస్య  పరిష్కరించారు. ప్రముఖ న్యాయవాది  భక్తవత్సల నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి వినోద్, ఢిల్లీ బాబు, అరుణజ్ హాస్పిటల్స్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. హాస్పటల్ సిబ్బంది దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages