రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, November 28, 2022

రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

 రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగింది


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని పానగల్  గవర్నమెంట్ హై స్కూల్ నందు వ్యాసరచన పోటీలు జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటకృష్ణ మరియు పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులుపై వ్యాసరచన పోటీలు జరిగింది. అనంతరం విద్యార్థుల్లోని మొదటి, రెండు, మూడు ర్యాంకులు పరిశీలించి వారికి బహుమతి ప్రధానం అందిస్తారని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad