తొట్టంబేడు మండలం,పూడి గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం నిధుల ద్వారా ₹7 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున సి.సి డ్రైన్ కు బూమి పూజ చేసిన తొట్టంబేడు మండల ఇంఛార్జి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీపవిత్రరెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వం ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడపగడపకి వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మా నాన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మన పూడి గ్రామం పర్యటించినప్పుడు డ్రైన్ సమస్య ఉందని తెలియజేయగా. ఎమ్మెల్యే స్పందించి గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో వెంటనే పని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఇంకా మన గ్రామంలో ఎ సమస్య ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీస్కొనివస్తే వీలైనంతవరకు ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తామని తెలియజేశారు. గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూడి నరసింహ నాయుడు,ఎంపీటీసీ గురుస్వామి నాయుడు,వైస్ సర్పంచ్ గజేంద్ర రెడ్డి,మురళియాదవ్,కృష్ణయ్య,సురేష్,బుజ్జిరెడ్డి,రాజేష్ నాయుడు,విజయ్ నాయుడు,నాగరాజు,మాధవ్ నాయుడు,రాజశేఖర్,సుబ్రమణ్యంనాయుడు,సుబ్రమణ్యంయాదవ్,దీపక్రెడ్డి,నరసయ్య,వెంగాల్రావ్,నాగమణి,మునిరెడ్డి,సుబమ్మ,రాంబాబు,చంద్రశేఖర్,మండలఅధికారులు,వాలంటీర్లుగ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment