శ్రీకాళహస్తి దేవస్థాన పరిపాలనా భవనం కార్యాలయంలో మీడియా పాయింట్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, February 25, 2022

శ్రీకాళహస్తి దేవస్థాన పరిపాలనా భవనం కార్యాలయంలో మీడియా పాయింట్

 బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరిపాలనా భవనం కార్యాలయంలో మీడియా పాయింట్


బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరిపాలనా భవనం కార్యాలయంలో మీడియా పాయింట్ ఈరోజు ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి గారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెద్ది రాజు గారు ప్రారంభించారు
సదరు కార్యక్రమం లో శ్రీకాళహస్తి పాత్రికేయులు covid 19 నిబంధనలకు లోబడి కార్యక్రమం నిర్వహించబడినది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad