కమిషనరు రమేష్ బాబు గారి ఆధ్వర్యములో గాంధీ జయంతి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, October 2, 2023

కమిషనరు రమేష్ బాబు గారి ఆధ్వర్యములో గాంధీ జయంతి

కమిషనరు   రమేష్ బాబు గారి ఆధ్వర్యములో   గాంధీ జయంతి



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


  శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనరు   ఎం. రమేష్ బాబు గారి ఆధ్వర్యములో                   సోమవారము 02.10.2023 న జాతిపిత "గాంధీ జయంతి" కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా మునిసిపల్ కమిషనరు శ్రీ ఎం. రమేష్ బాబు గారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యమును సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ఉద్యమంలో సత్యము - అహింస అనే ఆయుధాలతో స్వాతంత్య్రాన్ని సాధించారని కొనియాడారు.   

ఈ కార్యక్రముము నందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. లలిత, సీనియర్ అసిస్టెంట్లు ఎం. సురేష్, వంశీ కృష్ణ,  జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ అహ్మద్, దివ్య హాసిని, శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad