కమిషనరు రమేష్ బాబు గారి ఆధ్వర్యములో గాంధీ జయంతి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, October 2, 2023

demo-image

కమిషనరు రమేష్ బాబు గారి ఆధ్వర్యములో గాంధీ జయంతి

poornam%20copy

కమిషనరు   రమేష్ బాబు గారి ఆధ్వర్యములో   గాంధీ జయంతి

WhatsApp%20Image%202023-10-02%20at%2012.17.40%20PM%20(1)

WhatsApp%20Image%202023-10-02%20at%2012.17.40%20PM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


  శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనరు   ఎం. రమేష్ బాబు గారి ఆధ్వర్యములో                   సోమవారము 02.10.2023 న జాతిపిత "గాంధీ జయంతి" కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా మునిసిపల్ కమిషనరు శ్రీ ఎం. రమేష్ బాబు గారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యమును సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ఉద్యమంలో సత్యము - అహింస అనే ఆయుధాలతో స్వాతంత్య్రాన్ని సాధించారని కొనియాడారు.   

ఈ కార్యక్రముము నందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. లలిత, సీనియర్ అసిస్టెంట్లు ఎం. సురేష్, వంశీ కృష్ణ,  జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ అహ్మద్, దివ్య హాసిని, శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages