10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీ కాళహస్తి వాస్తవ్యులు కీ శే శ్రీ T. V రమణ రావు(Rtd. A.O, AP TRANSCO) గారి జ్ఞాపకార్థం వారి మనవరాలు T.V ఆద్య ( D/o శ్రీ T.V రాజేష్ & శ్రీమతి ఆశ్రీత ) గారి సౌజన్యం తో 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోనుపల్లి , తొట్టంబేడు నందు నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా శ్రీ T.V రాజేష్ (ఆస్ట్రేలియా) గారి మిత్రులు V. మోహన్ కుమార్, C. హేమంత్ కుమార్ ల చేతుల మీదుగా పిల్లల కు పరీక్షా సామాగ్రి అందచేయబడింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి P. భారతి గారు, ఉపాద్యాయులు P. మనోహరెడ్డి గారు , తదితరులు పాల్గొన్నారు..








No comments:
Post a Comment