తొట్టంబేడు మండల ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాలతొ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది ,
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తెలుగుదేశం 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తొ ట్టంబేడు మండల ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ జరిగినది ముఖ్యఅతిథిగా తొట్టంబేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు వాడపల్లి జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి జెండా ఆవిష్కరించడం జరిగినది ,జయచంద్ర నాయుడు మాట్లాడుతూ ,వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలు గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం ఆవిర్భవించినప్పుడు నుంచి బడుగు బలహీన వర్గాలకు, విద్య, ఉపాధి స్థితిగతులు ఎంతో అభివృద్ధి చెందినది మహిళలకు ఆర్థికంగా రాజకీయపరంగా రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడ్డారు అదే వరవడిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతకు విద్య ,ఉపాధి, మహిళలకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నారు మన యువ నాయకుడు నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా తనదైన శైలిలో యువతకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతున్నారు మన యువ నాయకుడు శాసనసభ్యులు రాజకీయ కుటుంబం నేపథ్యం కలిగి నియోజకవర్గంలో పారిశ్రామిక విద్య, ఆరోగ్యం, శాంతి భద్రతలు, యువతకు ఉపాధి, బలహీనవర్గాలకు ఇంటి స్థలాలు ,ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నారు నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుచున్నారు వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి చెరువులు గుంటలు కాలువలు కబ్జా కి గురి కాకుండా కాపాడుతూ ఉపాధి హామీని వ్యవసాయానికి జోడించి రైతుని రైతు కూలీలని ఆదుకొనుచున్నారు ,
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు యాదవ్, మాజీ సర్పంచ్ వెంకటరమణయ్య, , నీటి సంఘ అధ్యక్షులు చెంగమ నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకులు సుధాకర్ యాదవ్, సుబ్రహ్మణ్యం, మనీ, గోవర్ధన్, విజయ, గణేష్, ఈశ్వర్, నాగయ్య, కృష్ణయ్య, చంద్ర, ఆదయ్య, రమేష్ తదితరులు పాల్గొ
No comments:
Post a Comment